శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి కోవింద్ | President ramnath kovind visits tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి కోవింద్

Jul 14 2019 8:22 AM | Updated on Mar 22 2024 10:40 AM

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. సతీమణి సవితా కోవింద్‌తో కలసి తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దంపతులు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement