చంద్రబాబు మోసం క్లైమాక్స్‌కు చేరింది | PrajaSankalpaYatra YS Jagan Full Speech at Guntur Sabha | Sakshi
Sakshi News home page

Apr 3 2018 7:26 PM | Updated on Mar 20 2024 3:11 PM

నాలుగేళ్లుగా 5 కోట్ల ఏపీ ప్రజానీకాన్ని మోసం చేస్తున్న చంద్రబాబు వ్యవహారం క్లైమాక్స్‌కు చేరినట్లేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం గుంటూరు కింగ్‌ హోటల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముందుగా ఎండల్ని సైతం లెక్కచేయకుండా తన వెంట నిలుస్తున్న ప్రజానీకానికి అభివాదం చేసి ఆయన ప్రసంగాన్ని ఆయన కొనసాగించారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement