పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్రమే చేపట్టాలి

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం జోక్యం చేసుకున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమీషన్ల కోసం ఆలోచించటం మానేసి ప్రాజెక్టు పనులపై దృష్టిసారించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత.. పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌, సీఎం చంద్రబాబుకు సూచిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top