కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీకి ముహూర్తం కుదిరింది | New passbooks for lands says kcr | Sakshi
Sakshi News home page

పంపిణీకి ముహూర్తం కుదిరింది

Jan 14 2018 6:31 AM | Updated on Mar 21 2024 7:53 PM

రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు కొత్త పాస్‌ పుస్తకాలు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటి పంపిణీకి ముహూర్తం కుదిరింది. మార్చి 11న అన్ని గ్రామాల్లో ఒకేరోజు కొత్త పాస్‌ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement