కొత్త పాస్ పుస్తకాల పంపిణీకి ముహూర్తం కుదిరింది
రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు కొత్త పాస్ పుస్తకాలు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటి పంపిణీకి ముహూర్తం కుదిరింది. మార్చి 11న అన్ని గ్రామాల్లో ఒకేరోజు కొత్త పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు