బాత్రూమ్‌లో నీళ్లు పోయలేదని.. | Sakshi
Sakshi News home page

బాత్రూమ్‌లో నీళ్లు పోయలేదని..

Published Tue, Nov 20 2018 12:41 PM

జిల్లాలోని తెలకపల్లి మండలం కేంద్రంలోని కేకే రెడ్డి స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. క్రమశిక్షణ పేరుతో స్కూల్‌ వార్డెన్‌ విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదారు.

Advertisement
Advertisement