మేరుగ నాగార్జునపై టీడీపీ నేతల దాడి | Meruga Nagarjuna Attacked By Tdp Leaders At Polling Booth | Sakshi
Sakshi News home page

మేరుగ నాగార్జునపై టీడీపీ నేతల దాడి

Apr 11 2019 8:22 PM | Updated on Mar 22 2024 11:16 AM

పోలింగ్‌ ముగిసినా కానీ ఇంకా పరిస్థితులు సద్దుమణగలేదు. కొన్ని చోట్ల టీడీపీ దాడులు చేస్తూ.. దౌర్జన్యాలకు పాల్పడుతోంది. రిగ్గింగ్‌ జరుగుతోందన్న సమాచారంతో పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement