మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి

Published Wed, Apr 18 2018 1:12 PM

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సిధి జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవశాత్తూ అమేలియా  ప్రాంతంలో జోగ్దాహా బ్రిడ్జిపై నుంచి సోన్‌ నదిలో సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 21 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
 

Advertisement
Advertisement