వెనుక నుంచి వచ్చి.. గొంతు నులిమి : వైరల్‌

వీధిలో ఒంటరిగా వెళుతున్న యువతిని చేతులతో బంధించి ఆమె మెడలోని బంగారు నగలను, మొబైల్‌ ఫోన్‌ను దోచుకెళ్లాడు ఓ దొంగ. ఈ సంఘటన న్యూఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే న్యూఢిల్లీలోని మాన్‌సరోవర్‌ పార్క్‌ ఏరియాలో ఓ యువతి రాత్రి 8-30గంటల సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top