వెనుక నుంచి వచ్చి.. గొంతు నులిమి : వైరల్
వీధిలో ఒంటరిగా వెళుతున్న యువతిని చేతులతో బంధించి ఆమె మెడలోని బంగారు నగలను, మొబైల్ ఫోన్ను దోచుకెళ్లాడు ఓ దొంగ. ఈ సంఘటన న్యూఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే న్యూఢిల్లీలోని మాన్సరోవర్ పార్క్ ఏరియాలో ఓ యువతి రాత్రి 8-30గంటల సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు