టీఎంసీ అధినేత్రి సంచలన నిర్ణయం | Sakshi
Sakshi News home page

టీఎంసీ అధినేత్రి సంచలన నిర్ణయం

Published Tue, Mar 12 2019 7:12 PM

2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ తరపున 41 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ‘మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే అన్ని రాజకీయ పార్టీలకు సవాల్‌ విసురుతున్నాను. మా పార్టీ నుంచి ఈసారి మహిళలు అత్యధిక సంఖ్యలో పోటీ చేస్తున్నారు.

Advertisement
Advertisement