లోక్‌సభ అభ్యర్థి కారుపై దుండగులు దాడి

పశ్చిమ బెంగాల్‌ సీపీఎం నేత, రాయ్‌గంజ్‌ లోక్‌సభ అభ్యర్థి మహ్మద్‌ సలీమ్‌ కారుపై దుండగులు దాడి చేశారు. పశ్చిమ బెంగాల్‌ ఇస్లామాపూర్‌ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ రాళ్ల దాడి వెనుక టీఎంసీ హస్తం ఉందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తన కుటుంబసభ్యులతో కలిసి క్యూలైన్‌లో నిలబడి, ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top