‘పేరుకు ఢిల్లీ పార్టీలు చేసేవి సిల్లీ పనులు’ | KTR Slams BJP And Congress Leaders | Sakshi
Sakshi News home page

‘పేరుకు ఢిల్లీ పార్టీలు చేసేవి సిల్లీ పనులు’

Jan 27 2020 9:27 PM | Updated on Mar 21 2024 7:59 PM

 మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేశాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా  మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌నే గెలిపించారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ చాలా చోట్ల కుమ్మక్కయ్యారని ఆరోపించారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement