ఫైబర్‌ గ్రిడ్‌ పేరిట వందల కోట్ల అవినీతి | Jogi Ramesh Slams TDP Over Fiber Grid Scheme | Sakshi
Sakshi News home page

ఫైబర్‌ గ్రిడ్‌ పేరిట వందల కోట్ల అవినీతి

Jul 30 2019 10:49 AM | Updated on Mar 20 2024 5:21 PM

అనంతరం జోగి రమేష్‌ ఫైబర్‌ గ్రిడ్‌ పేరిట జరిగిన వందల కోట్ల అవినీతిని సభ దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం తన అనుయయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టిందన్నారు. రూ.149లకే టీవీ, ఇంటర్నెట్‌, ఫోన్‌ కనెక్షన్‌ ఇస్తామని ప్రచారం చేశారని, సెటాప్‌ బాక్స్‌లకు రూ.5 వేల చొప్పున వసూలు చేశారని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement