పోలీసులపై మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో జేసీ రెచ్చిపోయారు. గురువారం అనంతపురంలో జరిగిన టీడీపీ సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. పోలీసులు ఎమ్మెల్యేలకు సెల్యూట్ కొడుతున్నారని.. టీడీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి అలా ఉండదని వ్యాఖ్యానించారు. బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
పోలీసులపై జేసీ వివాదస్పద వ్యాఖ్యలు
Published Wed, Dec 18 2019 5:31 PM
Advertisement
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement