భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) కుయుక్తులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం భోఫోర్స్ శతఘ్నులను ప్రయోగించింది. జమ్మూ కశ్మీర్లోని కెరన్ సెక్టార్ నుంచి భారత్లోకి చొరబడేందుకు తెగబడ్డ బ్యాట్ బలగాలను భోఫోర్స్ గన్స్తో భారత సైన్యం వెంటాడి తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. బ్యాట్ శిబిరాలను టార్గెట్ చేస్తూ భోఫోర్స్ గన్స్తో భారత్ సైన్యం విరుచుకుపడింది.
భోఫోర్స్ శతఘ్నులను ప్రయోగం
Aug 4 2019 4:00 PM | Updated on Mar 20 2024 5:22 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement