పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ | High Court Gives Green Signal To Panchayat Elections In Telangana | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Jan 3 2019 2:42 PM | Updated on Mar 22 2024 11:16 AM

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ నిలిపివేతకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement