ప్రేమ జంటపై దాడి : జ్యోతి మృతిపై అనుమానాలు | Guntur Love Couple Murder Victim Brother Arise Doubts | Sakshi
Sakshi News home page

ప్రేమ జంటపై దాడి : జ్యోతి మృతిపై అనుమానాలు

Feb 12 2019 3:48 PM | Updated on Mar 22 2024 11:14 AM

 రాజధానిలో ప్రేమ జంటపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జ్యోతి మృతి చెందగా.. శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే జ్యోతి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె సోదరుడు ప్రభాకర్‌. మీడియాతో మాట్లాడిన ప్రభాకర్‌.. ‘రెండేళ్ల క్రితమే వీరిద్దరి విషయం శ్రీనివాస్‌ తండ్రితో మాట్లాడను.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement