మార్కాపురం కలెక్టరేట్ సమీపంలో ఉన్న తమ భూములను గత నెల 30వ తేదీన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు ఆక్రమించుకుని భయభ్రాంతులకు గురిచేశారని, ఈ విషయమై తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్థానిక కలెక్టరును కలిసి ఫిర్యాదు చేసినట్లు దళితుడు చేబ్రోలు ఐజక్ తెలిపారు. ఆదివారం ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు
ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలపై దళితుడి ఫిర్యాదు
Jul 26 2026 10:28 PM | Updated on Jul 26 2026 10:28 PM
Advertisement
Advertisement
Advertisement
