కేరళ నుంచి ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు | Ground Report From Kerala | Sakshi
Sakshi News home page

కేరళ నుంచి ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు

Aug 19 2018 5:13 PM | Updated on Mar 21 2024 7:54 PM

కేరళలో ప్రకృతి విలయతాండవం చేసింది. భారీ వర్షాలు, వరదలతో మలబారు తీరం అల్లకల్లోలంగా మారింది. ప్రకృతి అందాలకు చిరునామా అయిన మలయాళ రాష్ట్రంలో మరణమృదంగం మోగింది. ఎటుచూసినా నీరే... ఎక్కడచూసినా సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులే. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలమంది దుర్మరణం పాలయ్యారు. లక్షలాదిమంది గూడులేక నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో కేరళ ఇలాంటి జలప్రళయాన్ని కనీవినీ ఎరుగదు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నా.. ఇంకా వేలాదిమందికి సాయం అందని పరిస్థితి. జలవిలయంతో తల్లడిల్లుతున్న  కేరళ నుంచి ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌ ఇది..

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement