ప్రమాదానికి గురైన లాంచీ ఆచూకీ లభ్యం | Godavari boat accident updates | Sakshi
Sakshi News home page

ప్రమాదానికి గురైన లాంచీ ఆచూకీ లభ్యం

May 16 2018 10:43 AM | Updated on Mar 22 2024 10:48 AM

 గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ‍్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 40 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ క్రేన్‌ల సాయంతో లాంచీని వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement