ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం | Four killed in fire at renigunta pharma factory | Sakshi
Sakshi News home page

ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం

Nov 29 2017 6:42 PM | Updated on Mar 22 2024 11:22 AM

చిత్తూరు జిల్లా రేణిగుంట పారిశ్రామికవాడలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లాది డ్రగ్స్‌ ఫార్మాటికల్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement