బోటు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసులు | Family Members From Nandyal Missing In Godavari Boat Accident | Sakshi
Sakshi News home page

బోటు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసులు

Sep 17 2019 8:06 AM | Updated on Mar 21 2024 8:31 PM

తూర్పు గోదావరి జిల్లా కట్టలూరు గ్రామ సమీప  గోదావరి నదిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు గల్లంతయ్యారు. పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న సీనియర్‌ లాయర్‌ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బోటు ప్రమాదంలో అదృశ్యమైనట్లు బంధువులు తెలిపారు. రామకృష్ణారెడ్డి కుమారుడు మహేశ్వరరెడ్డి హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement