దిశ: హైదరాబాద్కు చేరుకున్న జ్యుడీషియల్ కమిటీ
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిటీ హైదరాబాద్కు చేరుకుంది. ఎన్కౌంటర్కు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఆరా తీసే క్రమంలో... నిందితుల పోస్టుమార్టం రిపోర్టు, రీ పోస్టుమార్టం నివేదికలను కమిటీ పరిశీలించనుంది. అదే విధంగా ఎన్కౌంటర్పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) నుంచి వివరాలు సేకరించనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు