నల్లగొండలో మరో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య | Congress leader killed in Nalgonda district | Sakshi
Sakshi News home page

Feb 13 2018 8:52 AM | Updated on Mar 21 2024 9:02 PM

జిల్లాలో మరో కాం‍గ్రెస్‌ నేత దారుణ హత్యకు గురయ్యాడు. తిరుమలగిరి మండలం, చింతలపాలెం గ్రామ ఉప సర్పంచ్‌ కాంగ్రెస్‌ నేత ధర్మానాయక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారు జామున నాటు బాంబుతో దాడిచేయడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement