జిల్లాలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. తిరుమలగిరి మండలం, చింతలపాలెం గ్రామ ఉప సర్పంచ్ కాంగ్రెస్ నేత ధర్మానాయక్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారు జామున నాటు బాంబుతో దాడిచేయడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు.
Feb 13 2018 8:52 AM | Updated on Mar 21 2024 9:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement