ఆనవాయితీ: చినజీయర్ ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిని కలిశారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ సమీపంలో ఉన్న చినజీవయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన హోమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హోమం అనంతరం చినజీయర్ స్వామి ఆశీస్సులను తీసుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు