గొల్లపూడికి చిరంజీవి, సుహాసిని నివాళి | Sakshi
Sakshi News home page

గొల్లపూడికి చిరంజీవి, సుహాసిని నివాళి

Published Sat, Dec 14 2019 5:58 PM

గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి హీరో చిరంజీవి నివాళులర్పించారు. చెన్నై టీనగర్‌లోని శారదాంబల్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చిరంజీవి.. గొల్లపూడి పార్థీవదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చిరంజీవితో పటు సినీనటి సుహాసిని సహా పలువురు ప్రముఖులు గొల్లపూడికి నివాళులర్పించారు. 

Advertisement
Advertisement