హేతుబద్ధత లేని విభజన జరిగింది. రాజధాని లేదు... విద్యాసంస్థలు లేవు... పరిశ్రమలు లేవు. అందరూ నిరాశలో ఉన్నారు. అప్పుడే నవనిర్మాణ దీక్ష తీసుకున్నాం. రాష్ట్రావతరణ వేడుకలు కూడా జరుపుకోలేదు. మన డిమాండ్లు, అవసరాలు, హామీలు వేటినీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. కేంద్రం చేసిన అన్యాయంపై అవిశ్వాస తీర్మానం పెట్టాం. కేంద్రం మోసం చేసినా మన కష్టంతో రెండంకెల వృద్ధి సాధించాం.
ఓ నిరుద్యోగి ప్రశ్నకు సీఎం వింత జవాబు
Published Wed, Oct 3 2018 7:27 AM
Advertisement
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement