వైఎస్సార్‌సీపీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డి

Published Fri, Mar 8 2019 4:57 PM

 నిస్వార్థంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు ఏపీ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజన్న రాజ్యం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. లోటస్‌పాండ్‌లో శుక్రవారం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేశారు. పార్టీ కండువాతో ఆయనకు జగన్‌ సాదర స్వాగతం​ పలికారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement