నిద్ర మత్తులో ఘోర ప్రమాదం

పశ్చిమ మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ బస్సు నదిలో పడి 13 మంది దుర్మరణం చెందారు. శుక్రవారం  రాత్రి కొల్హాపూర్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top