కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని ప్రజలందరికీ తెలుసని, హామీల అమలు కోసం బంద్ చేస్తే అరెస్టులు చేశారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Feb 10 2018 2:56 PM | Updated on Mar 21 2024 10:58 AM
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని ప్రజలందరికీ తెలుసని, హామీల అమలు కోసం బంద్ చేస్తే అరెస్టులు చేశారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.