నల్గొండలో బాంబు దాడులు | Bomb Blast In Nalgonda | Sakshi
Sakshi News home page

నల్గొండలో బాంబు దాడులు

Apr 15 2019 7:32 PM | Updated on Mar 22 2024 10:57 AM

జిల్లాలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు భీభత్సం సృష్టించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు, బీరుసీసాలతో దాడులు చేసుకుని సామాన్య జనాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకుని తండాలో పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి జరిగిన ఓ గొడవ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వివాదానికి దారితీసింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు బాంబులతో, బీరుసీసాలతో దాడులు చేసుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement