రాయల్‌ వశిష‍్టకు అనుమతి లేదు... | Boat Capsized In Godavari:Didn't Have Tourism nod | Sakshi
Sakshi News home page

రాయల్‌ వశిష‍్టకు అనుమతి లేదు...

Sep 15 2019 3:40 PM | Updated on Mar 21 2024 8:31 PM

ఇందుకోసం టూరిజం విభాగం నుంచి రెండు బోట్లను సంఘటనా స్థలానికి పంపించారు. అలాగే సహాయక చర్యల కోసం మంత్రి అవంతి ...విశాఖ నేవీ అధికారులతో మాట్లాడారు. నేవీ హెలికాఫ్టర్‌తో పాటు అధునాతన బోట్లను ఘటనా స్థలానికి పంపించాలని కోరారు. లాంచీ మునకకు వరద ఉధృతే కారణమని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. ఉదయభాస్కర్‌, ఝాన్సీరాణి అనే బోట్లు ప్రమాదానికి గురై అనేకమంత్రి ప్రాణాలు కోల్పోయారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement