పుట్టిన ప్రతిజీవీ బతకడం కోసం పోరాటం చేస్తుంది. మనిషి కూడా అంతే.. చివరికి పాలుతాగే శిశువు కూడా తన ప్రాణాలు కాపాడుకోవాలనీ.. అపాయం నుంచి బయటపడాలనీ చుట్టూ ఉన్న పరిస్థితులతో పోరాడుతుంది. నమ్మబుద్ధి కావడం లేదా..? కేరళలో 11 నెలల శిశువు అర్థరాత్రి సమయంలో కారడవిలో ఒంటరిగా తనను తాను బతికించుకోవడం కోసం చేసిన ప్రయత్నం చూస్తే ప్రతి జీవీ బతికేందుకు చేసే ప్రయత్నం అర్థమవుతుంది.
11 నెలల పాప అర్థరాత్రి కారడవిలో ఒంటరిపోరు.. వైరల్
Sep 10 2019 3:39 PM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement