మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు అభ్యర్థులు ఖరారు | AP CM YS Jagan finalizes 3 MLC candidates | Sakshi
Sakshi News home page

మూడు ఎమ్మెల్సీ స్ధానాలకు అభ్యర్థులు ఖరారు

Aug 13 2019 7:59 AM | Updated on Aug 13 2019 8:16 AM

శాసనసభ కోటా నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీ శాసనసభ కోటా నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం విదితమే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement