విద్యార్థుల ఆగ్రహ జ్వాల.. పోలీసులు షాక్‌.. | Angry Students Takes Police Duties | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆగ్రహ జ్వాల.. పోలీసులు షాక్‌..

Aug 3 2018 10:57 AM | Updated on Mar 21 2024 7:50 PM

ఒక్క ఘటన బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాను కుదిపేసింది. ఒక్కచోట ఏకమైన వేలాది మంది విద్యార్థులు శాంతి భద్రతలను ఎలా కాపాడాలో పోలీసులకు నేర్పించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. గత నెల 30న ఢాకా నడిబొడ్డున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనతో ఢాకాలోని విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ నెల 2వ తేదీన(గురువారం) వేలాదిగా ఏకమై శాంతిభద్రతలను తమ చేతిలోకి తీసుకున్నారు. ప్రధాన రహదారుల్లో బారికేడ్లను ఉంచి, వాహనాల పేపర్లను తనిఖీ చేస్తూ, ప్రభుత్వ అధికారులు విధుల నిర్వహణ అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement