600 కోట్లకు మోగిన గంటా | Amaravati- Minister Srinivasa rao purchased 358 acres of land in the name of Benamies | Sakshi
Sakshi News home page

600 కోట్లకు మోగిన గంటా

Jun 3 2018 11:02 AM | Updated on Mar 21 2024 5:17 PM

విశాఖపట్నంలోని పేదలకు చెందిన విలువైన 358 ఎకరాల అసైన్డ్‌ భూములను కాజేసి వాటి ద్వారా రూ.600 కోట్లు కొట్టేసేందుకు ఆ ప్రాంత మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి రంగం సిద్ధం చేశారు. గతంలోనే ఇందుకు ప్రయత్నించగా విషయం రచ్చవడంతో అప్పట్లో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన ఆయన తన ప్రయత్నాలు మానలేదు. తెరవెనక మంత్రాంగం కొనసాగించారు. బినామీ పేర్లతో వాటిని కొనేసిన మంత్రి వాటిని చట్టబద్ధం చేసుకునేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement