మెరుగైన నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యం | Alla Nani Says Public Health His Priority | Sakshi
Sakshi News home page

మెరుగైన నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యం

Jun 8 2019 8:38 PM | Updated on Mar 22 2024 10:40 AM

తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన ఆళ్ల నాని తెలిపారు. శనివారం ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ... తనకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారని అన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement