ఆరుషి హత్యకేసు: తల్వార్‌ దంపతులకు ఊరట | aarushi murder case alahabad court | Sakshi
Sakshi News home page

Oct 12 2017 3:12 PM | Updated on Mar 20 2024 12:00 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో ఆమె తల్లిదండ్రులకు ఊరట లభించింది. అలహాబాద్‌ హైకోర్టు ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషిలుగా తేల్చింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనేందుకు ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement