ఇసుక తుపాను వర్షాలు బీభత్సం.. | 90 Killed As Dust Storm Leaves Deadly Trail of Destruction | Sakshi
Sakshi News home page

May 3 2018 8:04 PM | Updated on Mar 21 2024 7:44 PM

ఉత్తర భారతదేశంలో బుధవారం అర్ధరాత్రి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇసుక తుపానుకు భారీ వర్షం కూడా తోడవడంతో వందలాది ఇళ్లు, చెట్లు కూలిపోగా, విద్యుత్‌ స్తంభాలు విరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement