తూర్పుగోదావరి జిల్లా,నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవారం మండలంలో మంత్రి కందుల దుర్గేష్ కు నిరసన సెగ
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న రైతుల కన్నీటి కష్టాలు
ఇప్పటికి రైతుల ధాన్యం డబ్బు చెల్లించని ప్రభుత్వం
ఒక తెలుగుదేశం కార్యకర్త కూటమికి ఓటు వేసినందుకు బాధపడిన సంఘటన తన ఇంటి మీదకి తానే రాళ్లు వేసుకుంటున్న అంటున్న తెలుగుదేశం కార్యకర్త