విశాఖలోని కైలాసపురం వద్ద ₹600 కోట్లతో రహేజా గ్రూప్‌ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌ | AP CM YS Jagan Lays Foundation Stone of Inorbit Mall in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలోని కైలాసపురం వద్ద ₹600 కోట్లతో రహేజా గ్రూప్‌ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌

Aug 3 2023 10:08 AM | Updated on Mar 22 2024 10:45 AM

విశాఖలోని కైలాసపురం వద్ద ₹600 కోట్లతో రహేజా గ్రూప్‌ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. విశాఖ అభివృద్ధిలో ఇది ఆణిముత్యంలా నిలిచిపోయే ప్రాజెక్టు, దీనిద్వారా 8వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయని సీఎం అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement