ఫ్యాన్స్‌తో దురుసుగా ప్రవర్తించిన ధావన్‌

టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ అభిమానులతో దురుసుగా ప్రవర్తించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడిపోగా.. అసహనానికి గురైన ధావన్‌ వారిని తోసేశాడు. శ్రీలంకతో మూడో టెస్ట్‌ కోసం ధావన్‌ తిరిగి ఎంపికయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ధావన్‌ హాజరయ్యాడు. ఆ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా.. అతని ముందున్న వ్యక్తిని శిఖర్‌ ధావన్ తోసేశాడు. ఈ దృశ్యం మీడియాకు చిక్కింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top