'చంద్రబాబు అండతోనే దాడులు' | ysrcp leaders slams cm chandrababu on transport commissioner incident | Sakshi
Sakshi News home page

Mar 26 2017 11:46 AM | Updated on Mar 20 2024 1:43 PM

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే అధికారులపై దాడులు జరుగుతున్నాయని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు పార్థసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు.. రవాణాశాఖ కమిషనర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement