అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభం | YS Jagan Mohan Reddy Raitu bharosa yatra continues on 4th day in anantapur district | Sakshi
Sakshi News home page

Jan 9 2016 11:25 AM | Updated on Mar 21 2024 7:47 PM

రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసాయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ 2016 డైరీని వైఎస్ జగన్ ఆవిష్కరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement