బుద్ధి వచ్చేవరకు గడ్డి పెడుతూనే ఉంటాం | will bring pressure on chandra babu on aarogya sri, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

Dec 9 2016 1:53 PM | Updated on Mar 21 2024 8:47 PM

పేదలు అప్పుల పాలు కాకుండా కాపాడే అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు తగ్గించి, దాన్ని నీరుగార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేవరకు ఆయనకు గడ్డి పెడుతూనే ఉంటామని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నాలలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement