'తప్పు రేవంత్‌దో.. ఆయన పార్టీదో తేలాలి' | We are not supporting Revanth, says Kishan Reddy | Sakshi
Sakshi News home page

Jun 2 2015 7:08 PM | Updated on Mar 21 2024 8:47 PM

రేవంత్ రెడ్డి తప్పు చేశారా.. లేదా ఆయన పార్టీ తప్పు చేసిందా అనే విషయం ఇంకా తేలాల్సి ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తాము రేవంత్ను సమర్థించడం లేదని, ఈ విషయాన్ని తమ జాతీయ నాయకుల వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. టీడీపీతో పొత్తు విషయంలో భవిష్యత్తు గురించి తమ జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement