63 టీఎంసీలు గోదావరి పాలు | water flow to projects in telangana | Sakshi
Sakshi News home page

Sep 27 2016 3:39 PM | Updated on Mar 21 2024 9:51 AM

భారీ వరదలతో ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతోంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రెండు ప్రాజెక్టుల ద్వారా 63 టీఎంసీల నీరు గోదావరి పాలయ్యింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద కొనసాగుతోంది. సోమవారం ఎగువ ప్రాంతాలనుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement