వరద బాధితులకు వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ | | Sakshi
Sakshi News home page

Jun 27 2013 7:41 PM | Updated on Mar 22 2024 11:06 AM

హిమాలయన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తరాఖండ్ వరద బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైసూరారెడ్డి, గొల్లబాబురావు పరామర్శించారు. రుషికేష్‌లోని ఆంధ్ర ఆశ్రమానికి చేరుకుని అక్కడున్న వారికి ధైర్యం చెప్పారు. బాధితులు పడుతున్న అవస్థలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే వారం రోజులుగా ఉత్తరాఖండ్‌లో వైఎస్ఆర్‌సీపీ వైద్య విభాగం సేవలు అందిస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement