కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కోమటిగుంట వద్ద మంగళవారం కారు బీభత్సం సృష్టించింది. కారు... ఎదురుగా వస్తున్న రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Jul 12 2016 7:38 PM | Updated on Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement