తాత్కాలిక సచివాలయం వద్ద ఉద్రిక్తత | tension situation in velagapoodi Secretariat | Sakshi
Sakshi News home page

Sep 3 2016 4:41 PM | Updated on Mar 21 2024 8:41 PM

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడులకు వినతి పత్రం ఇచ్చేందుకు యూనివర్సిటీల ప్రొఫెసర్లు సచివాలయం వచ్చారు. అయితే వినతిపత్రం తీసుకునేందుకు మంత్రులు గంటా, యనమల నిరాకరించారు.

Advertisement

పోల్

Advertisement