ప్రాజెక్టులపై 'మహా' ఒప్పందం | Telangana state, Maharashtra to sign MoU on Medigadda project | Sakshi
Sakshi News home page

Aug 23 2016 4:18 PM | Updated on Mar 21 2024 7:54 PM

తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య 'మహా' ఒప్పందం జరిగింది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్హౌస్లో జరిగిన కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement